హైదరాబాద్ కు అంతర్జాతీయ ఐటి కంపనీల వరద

hyderabad updates, hmda plotsహైదరాబాద్ కు అంతర్జాతీయ ఐటి కంపనీల వరద పెరిగింది. డజనుకు పైగా ప్రముఖ అంతర్జాతీయ ఐటి కంపనీలు ఐటి స్థావరంగా ఉన్న పశ్చిమ హైదరాబాద్ లో అడ్డా వేస్తున్నాయి. ఇలా వచ్చిన కంపనీలలో కొన్ని భారత్ లో మొదటి కార్యలయలున్నాయి. భారత్ లో అడుగుపెట్టాలనుకున్న  ఐటి కంపనీలు ఇలా హైదరాబాద్ లోనే తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి.

అమెరికాకు చెందిన ష్యూర్, మైక్రాన్‌ టెక్నాలజీ, ఎఫ్‌5 నెట్‌వర్క్స్, మ్యాథ్‌వర్క్స్, క్లీన్‌ హార్బర్స్, కాండ్యూయెంట్, లెగాతో హెల్త్‌ టెక్నాలజీస్, త్రైవ్‌ డిజిటల్, బాంబార్డియర్‌ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. చైనాకు థందర్ సాఫ్ట్ వేర్ టెక్ గత వారంలో ప్రారంభించబడింది.  ఇంకా చాలా సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించటానికి సంప్రదింపులు జరుపుతున్నాయి.

hmda plots, hmda plots Hyderabad, hmda plots at Hyderabad, hmda plots at Gatkesar Hyderabad, hmda plots at Kondamadugu Hyderabad, hmda plots at Bibinagar Hyderabad, hmda plots on Warangal highway Hyderabad, hmda plots at adibatla Hyderabad, hmda plots at kongarakalan Hyderabad, hmda plots at Ibrahimpatnam Hyderabad, hmda plots at Shamshabad Hyderabad, hmda plots at Timmmapur Hyderabad, hmda plots at Kothur Hyderabad,

ఐటి కంపనీలకు అనువైన వాతావరణం, మౌలికసదుపాయాలు కల్పన, సాంకేతిక నిపుణుల లభ్యత పుష్కలంగా హైదరాబాద్ లో ఉండడం వల్ల కంపనీలు క్యూ కడుతున్నాయి. ఇంకా ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉండడం వల్ల కంపనీలు వరదలా వచ్చిపడుతున్నాయి.

ఇలా కంపనీలు రావడం వల్ల ఉద్యోగఅవకాశాలు పెరగడమే కాకుండా కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లకు గిరాకి పెరుగుతుంది.

ఇదివరకు ఏదైనా కంపనీ భారత్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటే  బెంగలూరు లో కార్యాలయాలను ఏర్పాటుచేసుకునేది. ఇప్పుడు రూటు మార్చి హైదరాబాద్ లో ఆఫీసులను పెడుతున్నాయి.

hmda plots, hmda plots Hyderabad, hmda plots at Hyderabad, hmda plots at Gatkesar Hyderabad, hmda plots at Kondamadugu Hyderabad, hmda plots at Bibinagar Hyderabad, hmda plots on Warangal highway Hyderabad, hmda plots at adibatla Hyderabad, hmda plots at kongarakalan Hyderabad, hmda plots at Ibrahimpatnam Hyderabad, hmda plots at Shamshabad Hyderabad, hmda plots at Timmmapur Hyderabad, hmda plots at Kothur Hyderabad,

 

100,614 total views, no views today

అమీర్ పేట – ఎల్ బి నగర్ మెట్రో రైలుమార్గం ప్రారంభం

HyderabadUpades.in, metro rail updates, hyderabad updates, metro carridor 1 openingహైదరాబాద్‌లో నగరవాసులకు ట్రాఫిక్ నుండి కాస్త ఊరట లభించినట్లే. అమీర్‌పేట, ఎల్బీ నగర్ మధ్య ప్రయాణించే వారికి ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మెట్రో కల నిజమయింది. అమీర్‌పేట నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు  ప్రయాణం ప్రారంభం అయింది. గవర్నర్ నరసింహన్ అమీర్ పేట మెట్రో స్టేషన్లో జెండా ఊపి మెట్రో రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్ తదితరులు అమీర్‌పేట నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు  ప్రయానించారు.

ఎల్బీనగర్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మెట్రో రైలు సేవలను వినియోగించుకోవడం ద్వారా నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందని, తద్వారా కాలుష్యాన్ని సైతం నియంత్రించవచ్చన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అందరికీ సౌకర్యంగా ఉండేలా ప్రతి మెట్రో స్టేషన్‌ను తీర్చిదిద్దామని, వీటి నిర్మాణంలో అన్ని నాణ్యతా ప్రమాణాలు పాటించామన్నారు.

hmda plots, hmda plots Hyderabad, hmda plots at Hyderabad, hmda plots at Gatkesar Hyderabad, hmda plots at Kondamadugu Hyderabad, hmda plots at Bibinagar Hyderabad, hmda plots on Warangal highway Hyderabad, hmda plots at adibatla Hyderabad, hmda plots at kongarakalan Hyderabad, hmda plots at Ibrahimpatnam Hyderabad, hmda plots at Shamshabad Hyderabad, hmda plots at Timmmapur Hyderabad, hmda plots at Kothur Hyderabad, ఈ రూట్లో మొత్తం 17 స్టేషన్లుండగా.. నాలుగు మినహా మిగతాచోట్ల ఇప్పటివరకు పార్కింగ్‌ వసతులు అందుబాటులో లేవు. మెట్రో స్టేషన్ పార్కింగ్‌ వసతి లేని చోట స్టేషన్ కు కొద్ది దూరంలో ఫ్రీ పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేయడమైనది.

ఈ మార్గం ప్రారంభంతో ఎల్బీనగర్‌ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కిలో మీటర్ల  మియాపూర్ కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రారంభంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి.

హైదరాబాద్ మెట్రో కారిడార్ 1 మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వరకు మొత్తం 27 కిలోమీటర్లు. ఇందులో మియాపూర్ నుండి అమీర్‌పేట వరకు మొదటి దశలో ప్రారంభించారు. ఇంకా కారిడార్ ౩ నాగోల్ నుండి రాయదర్గ వరకు మొత్తం 29  కిలోమీటర్లు ఇందులో నాగోల్ నుండి అమీర్ పేట వరకు మొదటి దశలో ప్రారంభించారు.   రెండో దశగా కారిడార్ 1లో అమీర్ పేట నుండి ఎల్బీనగర్ వరకు ఇప్పుడు ప్రారంభించారు. మొత్తానికి కారిడార్ 1 మొత్తం పూర్తయింది. కారిడార్ ౩ లో అమీర్‌పేట నుండి హైటెక్ సిటి వరకు ఈ ఏడాది నవంబర్ లో పూర్తీ కావచ్చని అధికారులు చెపుతున్నారు.

hmda plots, hmda plots Hyderabad, hmda plots at Hyderabad, hmda plots at Gatkesar Hyderabad, hmda plots at Kondamadugu Hyderabad, hmda plots at Bibinagar Hyderabad, hmda plots on Warangal highway Hyderabad, hmda plots at adibatla Hyderabad, hmda plots  at kongarakalan Hyderabad, hmda plots at Ibrahimpatnam Hyderabad, hmda plots at Shamshabad Hyderabad, hmda plots at Timmmapur Hyderabad, hmda plots at Kothur Hyderabad,

7,248 total views, no views today

హైదరాబాద్ చుట్టూ 500 అడుగుల రీజినల్ రింగు రోడ్డు

గతంలో ౩౦౦ అడుగుల వెడల్పుతో 338 కిలోమీటర్ల మేర రీజినల్ రింగురోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాని ఆ ౩౦౦ అడుగుల వెడల్పు ఉన్న రోడ్డు భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ ను తట్టుకునే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో 500 అడుగుల వెడల్పుతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ రీజినల్ రింగురోడ్డును సాధారణ రహదారిగా కాకుండా ప్రపంచస్థాయి ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించాలని అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఆ దిశగా డీపీఆర్ తయారుచేయాలని, దీనికి నిధుల మంజూరు కోసం కేంద్రంతో మాట్లాడుతానని చెప్పారు. సీఎం గురువారం ప్రగతిభవన్‌లో సీఎస్ ఎస్కే జోషి, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి ఇతర అధికారులతో సమావేశమై రీజినల్ రింగురోడ్డుపై చర్చించారు. రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కూడా సీఎం ఫోన్‌లో మాట్లాడారు. హైదరాబాద్ నగరం దేశంలోనే గొప్ప కాస్మోపాలిటన్ నగరం. ఇక్కడి వాతావరణ అనుకూలత , సామరస్య జీవన విధానం కారణంగా ఈ నగరం ఇంకా అభివృద్ది చెందుతుంది. దేశం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు పెరుగుతాయి. ఇప్పుడున్న ఔటర్ రింగురోడ్డు భవిష్యత్ అవసరాలను తీర్చలేదు. కాబట్టి హైదరాబాద్‌ చుట్టూ మరో రింగురోడ్డును రీజినల్ రింగురోడ్డు పేరుతో (RRR-Regional Ring Road) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

hmda plots, hmda plots Hyderabad, hmda plots at Hyderabad, hmda plots at Gatkesar Hyderabad, hmda plots at Kondamadugu Hyderabad, hmda plots at Bibinagar Hyderabad, hmda plots on Warangal highway Hyderabad, hmda plots at adibatla Hyderabad, hmda plots at kongarakalan Hyderabad, hmda plots at Ibrahimpatnam Hyderabad, hmda plots at Shamshabad Hyderabad, hmda plots at Timmmapur Hyderabad, hmda plots at Kothur Hyderabad,సంగారెడ్డి- గజ్వేల్- చౌటుప్పల్- మాల్- కడ్తాల్- షాద్‌నగర్- చేవెళ్ల- కంది పట్టణాలను కలుపుతూ 338 కిలోమీటర్ల మేర 500 అడుగుల వెడల్పుతో ఈ రహదారి నిర్మాణం జరుగాలి. ముంబై- పుణె, అహ్మదాబాద్- వడోదర మధ్య ప్రస్తుతమున్న ఎక్స్‌ప్రెస్‌వేల కంటే మన రీజినల్ రింగురోడ్డు గొప్పగా ఉండాలి. విజయవాడ, ముంబై, బెంగళూరు, నాగపూర్ నగరాలకు వెళ్లే మార్గంలో జంక్షన్లను బాగా అభివృద్ధి చేయాలి. ఆ నాలుగు జంక్షన్ల్ల వద్ద ప్రభుత్వం 300 ఎకరాల నుంచి 500 ఎకరాల వరకు సేకరిస్తుంది. ఆ స్థలంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. అక్కడ పార్కింగ్, ఫుడ్‌కోర్టులు, రెస్ట్‌రూంలు, పార్కులు, పిల్లల ప్లే ఏరియా, షాపింగ్ మాల్స్, మంచినీరు, టాయిలెట్లు.. ఇలా అన్ని రకాల వసతులుండాలి. దేశంలోనే ఈ రహదారి అతిగొప్ప రహదారిగా ఉండాలి. ఇందుకోసం మంచి రహదారులు, రహదారుల పక్కన సకల సౌకర్యాలు కలిగిన దేశాల్లో పర్యటించి అధ్యయనం చేయాలి అని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.

hmda plots, hmda plots Hyderabad, hmda plots at Hyderabad, hmda plots at Gatkesar Hyderabad, hmda plots at Kondamadugu Hyderabad, hmda plots at Bibinagar Hyderabad, hmda plots on Warangal highway Hyderabad, hmda plots at adibatla Hyderabad, hmda plots at kongarakalan Hyderabad, hmda plots at Ibrahimpatnam Hyderabad, hmda plots at Shamshabad Hyderabad, hmda plots at Timmmapur Hyderabad, hmda plots at Kothur Hyderabad,

14,262 total views, 3 views today

హెచ్ఎండిఏ(HMDA) పరిధిలో 28 కొత్త మున్సిపాలిటీలు

HyderabadUpdates.in, hyderabad updates, hmda map oulineహైదరాబాద్ హెచ్ఎండిఏ (HMDA)పరిధిలో 28 కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి.  హైదరాబాద్ శివారులో గ్రామపంచాయితీలు గా ఉండి, జనావాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించిన ప్రభుత్వం, వాటిని కొత్త మున్సిపాలిటీలుగా మార్చింది.

మెదక్ జిల్లాలో 2 మున్సిపాలిటీలు, మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లాలో  13 మున్సిపాలిటీలు, రంగారెడ్డి జిల్లాలో 8  మున్సిపాలిటీలు,  సంగారెడ్డి జిల్లాలో 3  మున్సిపాలిటీలు, యాదాద్రి భువనగిరి జిల్లా (2) కొత్తగా వెలిశాయి. అదే యాదాద్రి జిల్లాలో వైటిడిఏ (YTDA)పరిధిలో యాదగిరిగుట్టను కూడా మున్సిపాలిటీ చేశారు.

 

మెదక్ జిల్లా(2) :  తూప్రాన్, నర్సాపూర్

మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా (13) : జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారం,  పోచారం, ఘట్‌కేసర్, గుండ్ల పోచంపల్లి, తుమ్‌కుంట, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, కోంపల్లి, బౌరంపేట్, దుండిగల్.

రంగారెడ్డి జిల్లా(8): శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, బండ్లగూడ జాగిర్, ఆదిబట్ల, శంకర్‌పల్లి, తుక్కుగూడ

సంగారెడ్డి జిల్లా (౩) : బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్

యాదాద్రి భువనగిరి జిల్లా (2+1) : చౌటుప్పల్, పోచంపల్లి, యాదగిరిగుట్ట

పైన చెప్పిన ప్రాంతాలలో రోడ్లు మరియు ఇతర ప్రజా సౌకర్యాలు మెరుగుపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతాలలో ప్లాట్ల పై పెట్టుబడి ఎక్కువ లాభాలను ఇస్తుంది.

5,199 total views, no views today

హైదరాబాద్ లో కొత్త ఐటీ క్లస్టర్లు

hyderabad updates, hyderabad it industry, it expansion, ktr meeting with officials
హైదరాబాద్ లో కొత్త ఐ టి క్లస్టర్ల ఏర్పాటు మౌలికసదుపాయాల కల్పన గురించి అధికారులతో మంత్రి కేటిఆర్ సమావేశం

* హైదరాబాద్ లో ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లి ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరణ

*నగరంలో నూతన ఐటీ క్లస్టర్లకు అనుగుణంగా వసతుల కల్పన

*స్వల్పకాలిక లక్ష్యాలతో కార్యాచరణ

*అవసరమైన  చోట మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లు

హైటెక్ సిటి, గచ్చిబౌలి లు  ఐటీ కంపనీలకు అడ్డలుగా ఉన్నాయి. ఇప్పుడు ఐటీ కంపనీలను నగరం నలుదిశలా విస్తరించి కావలసిన మౌలిక సదుపాయాలు  కల్పిస్తామన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత నగరంలో ఐటీ పరిశ్రమ జాతీయసగటు కన్నా ఎక్కువగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్న మంత్రి కేటీఆర్, త్వరలోనే ఐటీ ఎగుమతుల విలువ రూ.లక్ష కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. ఈ మేరకు పెరుగుతున్న ఐటీ పరిశ్రమకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసు, ట్రాఫిక్, విద్యుత్, రోడ్లు-భవనాల శాఖ, జీహెచ్‌ఎంసీ, మెట్రోరైలు, హెచ్‌ఎండీఏ తరఫున చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్షించారు. 

ప్రస్తుతం ఉన్న ఐటీ క్లస్టర్లకు తోడుగా ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లివంటి ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాలపై మంత్రి సమీక్షించారు. ముఖ్యంగా ప్రస్తుతం ఐటీ పరిశ్రమ ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై స్వల్పకాలిక లక్ష్యాలతో చేపట్టాల్సిన చర్యలపైన ప్రణాళికలు రూపొందించాలని టీఎస్‌ఐఐసీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతోపాటుగా నూతనంగా ఏర్పాటుకానున్న మరో ఐటీ క్లస్టర్ రాజేంద్రనగర్, బుద్వేల్‌లోనూ ఇప్పటి నుంచే అన్ని వసతులు ఉండేలా చూడాలని కోరారు. నూతనంగా ఏర్పాటు కాబోయే క్లస్టర్లతోపాటు ఇప్పటికే ఉన్న క్లస్టర్లలోనూ రోడ్ల విస్తరణ, మురుగునీటి కాల్వల నిర్మాణం, విద్యుత్, నీటిసరఫరా అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఐటీ రంగంలో ఐదేండ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వ విధానాల ఫలితంగా అనేక ఐటీ సంస్థలు నగరంలో నూతనంగా కార్యకలాపాలు చేపట్టేందుకు, ప్రస్తుతం ఉన్నవాటిని విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయి  . రానున్న ఐదేండ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఐటీ రంగంలో రానున్నాయని తెలిపారు. అయితే ఈ పెరుగుదల ఒకేవైపు కాకుండా నగరంలోని నలుమూలలా వస్తే భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తవని, సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ పెరుగుదలలో భాగంగా అవసరమైన పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, అవకాశం ఉన్న చోట మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లు వంటివి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ముగ్గురు పోలీసు కమిషనర్లు, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

12,204 total views, no views today

హైదరాబాద్ లో యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు

Hyderabad Updates, CM, KCR, UAE Minster, IT Minister, KTR
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశీ వ్యవహారాలు  మరియు అంతర్జాతీయ సహకార మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమావేశం

హైదరాబాద్ నగరంలో యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించి మౌలిక సదుపాయాలు కూడా కల్పించనున్నది .

గురువారం ప్రగతి భవన్ లో  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశీ వ్యవహారాలు  మరియు అంతర్జాతీయ సహకార మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో  హైదరాబాద్ లో యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు గురించి చర్చలు జరిపారు.యుఎఇ కాన్సులేట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించి మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, యుఎఇల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి, యుఎఇ మంత్రికి చెప్పారు. దీనికి యుఎఇ  విదేశీ వ్యవహారాల మంత్రి స్పందిస్తూ కాన్సులేట్ ఏర్పాటుకు అంగీకరించినట్టు అధికారులకు సూచనలు ఇచ్చారు.

వివిధ దేశాల నుంచి ప్రజలు వైద్య చికిత్స కోసం ఇక్కడకు వచ్చారు. హైదరాబాద్ వైద్య పర్యటనకు  గమ్యస్థానంగా ఉందని యుఎఇ మంత్రికి కేసీఆర్ వివరించారు.
తెలంగాణాలో ‘వ్యాపారం చేయడం సులభం’ గురించి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్  వివరించారు. “దేశం యొక్క తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది” అని ఆయనకు తెలిపాడు.

7,490 total views, no views today