అంతర్జాతీయ అవసరాలు తీర్చేలా రూపుదిద్దుకుంటోన్న ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ) అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు.
ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్లు, మెట్రో రైల్ కనెక్టివిటీ అంశాలపై సీఎం చర్చించారు.
ఈ సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
367 total views, 3 views today